Thu Apr 24 2025

నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!

ప్రపంచంలో తొలి డ్యూయల్ స్క్రీన్ ఫోన్


-ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులోకి.. ధర రూ.23,499

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన రిటైల్ విక్రయ సంస్థ జంబో ఎలక్ట్రానిక్స్.. దేశీయ -కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో జతకట్టింది. ఇరువురు కలిసి ప్రపంచంలో తొలి డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ఫోన్ను భారత్లో ప్రవేశపెట్టారు. యొటాఫోన్ పేరుతో డిజైన్ చేసిన మొబైల్ ఖరీదును రూ.23,499గా నిర్ణయించారు. ఫోన్కు ఒకవైపు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, మరోవైపు ఎలక్ట్రానిక్ పేపర్ డిస్ప్లే(ఈపీడీ) ఉంటాయి. డివైజ్ స్మార్ట్ఫోన్తోపాటు -రీడర్లా కూడా పనిచేస్తుందని తయారీదారులు యొటా డివైజ్ పేర్కొంది. అంటే మొబైల్ స్క్రీన్ను ఆన్ చేయకుండానే ఈపీడీ ద్వారా మనకు కావాల్సిన సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేందుకు వీలుంటుంది. తద్వారా బ్యాటరీ అధికకాలం పనిచేస్తుంది.

Related Posts:

  • Flipkart signs real estate lease deal with Embassy Office Parks Flipkart signs real estate lease deal with Embassy Office Parks Embassy Office Parks, the joint venture between of Embassy Group and the Blackstone Group Lp, said it signed the largest commercial real estate lease deal in… Read More
  • ప్రపంచంలో తొలి డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ప్రపంచంలో తొలి డ్యూయల్ స్క్రీన్ ఫోన్ -ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి.. ధర రూ.23,499 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన రిటైల్ విక్రయ సంస్థ జంబో ఎలక్ట్రానిక్స్.. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టింది.… Read More

0 comments:

Post a Comment

Viewers

3753

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

  • Hyderabad Places
    Charminar  Charminar is considered the signature of Hyderabad like how Taj Mahal is...
  • మజ్లిస్ అనూహ్య సంచలనం.!
    మజ్లిస్‌ అనూహ్య సంచలనం.! మూడు చోట్ల గెలుపు.. ఒక చోట ఆధిక్యం.. మజ్లిస్‌ పార్టీ మహారాష్ట్ర...

Business

Sports

Articles