Fri Feb 28 2025

నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!


ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఐఎఎస్, ఐపిఎస్ అదికారులు ఉండే ప్రశాసన్ నగర్ సానియా చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. సానియా ప్రశాసన్ నగర్ కు రావడంతో అక్కడ అంతటా ప్రజలు పెద్ద సంఖ్యలోగుమి కూడారు. వీరు ఇలా వచ్చి స్వచ్చ బారత్ లో పాల్గొనడం ఆదర్శమే . కాని, కొంచెం పరిశుభ్రంగా ఉన్న ఏరియాలు కాకుండా ప్రముఖులు పేదలు, మద్య తరగతి ప్రాంతాలలో పర్యటించి ప్రజలలో చైతన్యం తీసుకు రావడం ఇంకా మంచిది.

Related Posts:

  • ప్రశాసన్ నగర్ లో సానియా మీర్జా స్వచ్చ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఐఎఎస్, ఐపిఎస్ అదికారులు ఉండే ప్రశాసన్ నగర్ సానియా చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. సానియా ప్రశాసన్ నగర్ కు రా… Read More

0 comments:

Post a Comment

Viewers

3748

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

  • Hyderabad Places
    Charminar  Charminar is considered the signature of Hyderabad like how Taj Mahal is...
  • మజ్లిస్ అనూహ్య సంచలనం.!
    మజ్లిస్‌ అనూహ్య సంచలనం.! మూడు చోట్ల గెలుపు.. ఒక చోట ఆధిక్యం.. మజ్లిస్‌ పార్టీ మహారాష్ట్ర...

Business

Sports

Articles